నాలుగోరోజు ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: వరుసగా నాలుగో రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ జయంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు.

Read more