రాష్ట్రంలో తొలి కంటెయినర్ పాఠశాలను ప్రారభించబోతున్న మంత్రి సీతక్క
రాష్ట్రంలో తొలి కంటెయినర్ పాఠశాల సిద్ధమైంది. తొలిసారిగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలను కంటెయినర్లో ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది,
Read more