యూపీలోని ఉన్నావ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి

యూపీలోని ఉన్నావ్‌లో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు.

Read more