వయనాడ్‌ ఘటన..బాధితులకు ప్రభాస్‌ రూ.2 కోట్ల విరాళం

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ విలయంలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more