కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 5కు చేరిన మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌: కేదార్‌నాథ్ మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఆ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య అయిదుగురికి చేరుకున్నది. ఇవాళ ఉదయం మరో నలుగురి మృతదేహాలను

Read more