కథువా ఉగ్ర దాడి పై ప్రతీకారం తీర్చుకుంటాం: ఇండియన్ ఆర్మీ

శ్రీనగర్‌ః కథువా ఉగ్ర దాడిలో అమరులైన జవాన్లకు ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె స్పష్టం చేశారు. జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం గుర్తుంచుకుంటుందని చెప్పారు.

Read more