ప్రతిపక్ష నేత హోదా..జగన్‌ పిటిషన్‌పై స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది.

Read more