మణిపూర్‌ గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌ ప్రమాణస్వీకారం

ఇంఫాల్‌ : మణిపూర్‌ గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.

Read more