బాణాసంచా గోడౌన్‌లో పేలుడు.. న‌లుగురు మృతి

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాణాసంచా ఫ్యాక్ట‌రీ గోడౌన్‌లో పేలుడు సంభ‌వించింది. ఫిరోజాబాద్‌లోని నౌషేరాలో ఆ బ్లాస్ట్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఆరు మంది గాయ‌ప‌డ్డారు.

Read more