ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి..విద్యార్థి కాల్చివేత

న్యూఢిల్లీ: హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి 12వ తరగతి విద్యార్థిని 30 కిలోమీటర్లు వెంటాడి కాల్చి చంపారు. ఆగస్టు 23న జరిగిన

Read more