కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై, ఎన్టీయేను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసాయి.

Read more