రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ

Read more