ఎదురుకాల్పుల్లో బాపట్ల జవాను వీరమరణం

రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) వీరమరణం పొందాడు.

Read more