AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీం షాక్

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీం షాక్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు గురువారం షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, గోవిందప్ప పెట్టుకున్న పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో అరెస్టు నుంచి మినహాయింపు కల్పించాలన్న నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చింది. మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. కాగా, నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 5న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Advertisements
 AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీం షాక్
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీం షాక్

ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో బెయిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. ఈ నెల 7న హైకోర్టు విచారణ జరిగిన తర్వాతే నిందితుల బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. గురువారం ఉదయం ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

Read Also: High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

Related Posts
పోసాని పై ఫిర్యాదు ఇప్పటిది కాదు:జోగిమణి
పోసాని పై ఫిర్యాదు ఇప్పటిది కాదు:జోగిమణి

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత Read more

Venezuela :జైలునే నైట్ క్లబ్‌గా మార్చేసిన వెనిజ్వెలా.. ట్రంప్‌ టార్గెట్ ఇందుకేనా ?
జైలునే నైట్ క్లబ్‌గా మార్చేసిన వెనిజ్వెలా.. ట్రంప్‌ టార్గెట్ ఇందుకేనా ?

లాటిన్ అమెరికాలో అత్యంత భయానకమైన క్రిమినల్ గ్రూపుల్లో ఒకటైన 'ట్రెన్ డెరావువా' వెనిజ్వెలాలోని టొకోరాన్ జైలులో భారీ స్థావరాన్నే ఏర్పాటుచేసుకుంది. జూ, రెస్టారెంట్లు, నైట్‌క్లబ్, బెట్టింగ్ షాప్, Read more

చంద్రబాబుకు జగన్ వార్నింగ్
అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్

చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు Read more

Nandyal: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది
nandyal district

నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నంద్యాల ఎస్పీ అంద్జిత రాజ్ సింగ్ రాణా ఘటన స్థలాన్ని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×