Srivari Arjitha Seva Tickets released for the month of April

ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకోసం ముఖ్య గమనిక… 2025 ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఏప్రిల్ కోటాను జనవరి 18 నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది. జనవరి 18 ఉదయం నుంచి 20 వ తేదీ వరకూ రెండు రోజుల పాటూ ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నవారంతా జనవరి 20 నుంచి 22 మధ్యాహ్నం లోగా డబ్బులు చెల్లించాలి. లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తుంది టీటీడీ.

image
Srivari Arjitha Seva Tickets released for the month of April

.21 వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు
.21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు
.23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం టిక్కెట్లు
.23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు
.23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు – వికలాంగుల దర్శన టికెట్లు
.24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
.24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా
.27వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల టిక్కెట్లు విడుదలవుతాయి
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ నుంచి ఆర్జిత‌సేవ‌లు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు.

Related Posts
SSMB 29 మహేష్ బాబుకి ఇన్ని నిబంధనల!
SSMB 29 మహేష్ బాబుకి ఇన్ని నిబంధనల!

SSMB 29: ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ - S.S రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక చిత్రంలో కలిసి పనిచేస్తున్నారు. Read more

రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు
raj

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హాట్ షాట్స్ యాప్ ద్వారా పోర్న్ కంటెంట్ నిర్మాణం, ప్రసారం కేసులో Read more

వారం పాటు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత..ఎందుకంటే..!!
gachibowli flyover closed

హైదరాబాద్‌లోని వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ అధికారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు Read more

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం: గ్రాండ్ వేడుకకు ఏర్పాట్లు
DEVENDRA

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో జరగనున్నది. ఈ కార్యక్రమానికి సుమారు 42,000 మంది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *