భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతుంది. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 227 పాయింట్లు ఎగబాకి 44,180 వద్ద కొత్త రికార్డులో స్థిరపడింది. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 12,938 వద్ద ముగిసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/