saipallavi post

సాయిపల్లవి ..వార్నింగ్

తనపై వస్తున్న నిరాధార రూమర్స్ పై సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. “నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించింది. బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో కలిసి “రామాయణం” చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది సాయిపల్లవి. ఈ తరుణంలో ఇటీవల కొన్ని మీడియా సంస్థలు సాయిపల్లవి మాంసాహారం మానేసినట్లు, ఆమె విదేశాలకు వెళ్లేటప్పుడు వంట వాళ్లను తన వెంట తీసుకెళ్తారని కథనాలు రాశాయి.ఈ వార్తలపై తన ఎక్స్ (X) ప్రొఫైల్ లో ఒక పోస్ట్ పెట్టి, ఈ రూమర్స్ పై ఆమె మౌనంగా ఉన్నా, ఇప్పుడు సమయం వచ్చిందని తెలిపారు.

Advertisements

“నా గురించి వచ్చిన ప్రతిసారి రూమర్స్ పై నేను నిశ్శబ్దంగా ఉన్నాను. నిజం దేవునికే తెలియనిది, కానీ ఇప్పుడు మౌనంగా ఉండలేను. నాపై నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తే, ముఖ్యంగా నా సినిమాలు, ప్రకటనలు రిలీజైనప్పుడు, అవి నా కెరీర్ కు దెబ్బతీయొచ్చు” అని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. “ఇలాంటి వార్తలు ఆపకుంటే, ఇక లీగల్ యాక్షన్ తీసుకుంటాను. అది ఎంత పెద్ద మీడియా సంస్థ అయినా సరే. ఇకపై ఈ తరహా రూమర్స్ కు ఊరుకోకూడదు” అని హెచ్చరించారు. ఇది కేవలం సాయిపల్లవి వ్యక్తిగతంగా ఎదుర్కొనే విషయమే కాక, సినిమా ఇండస్ట్రీలోని ప్రతి నటి, నటుడికి కూడా ఇది ఒక హెచ్చరికగా మారింది. ఈ తరహా రూమర్స్ పై కఠిన చర్యలు తీసుకోవడానికి సినీ ప్రముఖుల మధ్య చర్చ మొదలైంది.

Related Posts
అభిమానులకు భోజనం ఏర్పాటు చేసిన రామ్ చరణ్
charan food

గేమ్ ఛేంజర్ విడుదల సందర్భంగా హీరో రామ్ చరణ్ అభిమానుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సినిమా విడుదల తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని తన Read more

Masood Azhar : మసూద్ అజహర్ మోడీకి హెచ్చరికలు
Masood Azhar : మసూద్ అజహర్ మోడీకి హెచ్చరికలు

Masood Azhar : విరుచుకుపడిన లేఖ – మోడీపై తీవ్ర హెచ్చరికలు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద సంస్థలపై కర్రెత్తిన దాడిగా నిలిచింది. పాకిస్థాన్లోని పంజాబ్ Read more

Donald Trump: ఐఫోన్లపై ట్రంప్‌ కీలక నిర్ణయం !
జార్జియా కోర్టు తీర్పుతో భారతీయ విద్యార్ధులకు ఊరట

ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్ .డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను సుంకం నుంచి మినహాయించనున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. స్మార్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, Read more

సొంతపార్టీ నేతలే డీకే శివకుమార్‌పై విమర్శలు
DKSHIVA

డీకే శివకుమార్‌ కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌పై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు ఆధ్వర్యంలో జరిగిన Read more

Advertisements
×