sangareddy bike accident

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతులను సిద్ధరామప్ప (71), జగన్నాథ్ (41), రేణుక (36), వినయ్ (15)గా గుర్తించారు.

వీరంతా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వ‌స్తుండ‌గా, క‌ర్ణాట‌క ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పి బైక్‌ను ఢీకొట్టింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Related Posts
‘దొరికినకాడికి దోచుకో… అందినంత దండుకో’ ఇది కాంగ్రెస్ దందా – కేటీఆర్
ktr jail

భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాష్ట్రంలో అక్రమ వ్యాపారాలు, సహజ వనరుల దోపిడీపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర Read more

అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌
ED gets Lt Governor's sanction to prosecute Arvind Kejriwal

న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ Read more

నేడు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet meeting today

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనుంది. Read more

బాలాసాహెబ్ షిండే మరణం: పోలింగ్ బూత్ వద్ద విషాద ఘటన..
beed independent candidate

బీడ్ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి ఎదురుచూస్తున్న స్వతంత్ర అభ్యర్థి బాలాసాహెబ్ షిండే గుండెపోటు చెందారు.ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *