99 rs

ఏపీలో అందుబాటులోకి వచ్చిన రూ.99 ల క్వార్టర్ మందు

ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగా తాజాగా మందుబాబుల కోరిక కూడా తీర్చాడు. ఇటీవలే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. నాణ్యమైన మందు..నాణ్యమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చి మందుబాబుల్లో సంతోషం నింపారు. గత ఐదేళ్లుగా మంచి ముందుకు నోచుకోలేని వారు..ఇప్పుడు కావలసిన మందు లభ్యం అవుతుండడం తో సంబరాలు చేసుకుంటున్నారు.

అలాగే రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21 నాటికి మరో 20 వేల కేసులు చేరుతుందని వివరించారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ను ఐదు ప్రముఖ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరునాటికి మరింత స్టాక్ అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Related Posts
ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!
AP Increase in land registr

Increase in land registration chargesఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను 15% వరకు Read more

రెండు నెలలు ఆ రైళ్లు బంద్
South Central Railway has announced 26 special trains for Sankranti

కుంభమేళా నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్సవానికి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు పలు సాధారణ రైళ్లను మార్చి 1 వరకు Read more

నిధులన్నీ కుంభమేళాకేనా..? మమత బెనర్జీ
kumbh mela 2025

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు వేల కోట్ల నిధులను కేటాయిస్తున్న NDA ప్రభుత్వం, బెంగాల్‌లో జరగే Read more

జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్
flemming1

జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ పక్షుల పండుగను మొదలైన సన్నాహాలు తిరుపతి జిల్లా (శ్రీహరికోట )సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు అంతర్జాతీయ పక్షుల పండుగకు సిద్ధం అయ్యింది. ఫ్లెమింగో ఫెస్టివల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *