President and Prime Minister paid tribute to the Mahatma

మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

President and Prime Minister paid tribute to the Mahatma

న్యూఢిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్దకు వెళ్లిన వారు మహాత్ముడికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాపూజీకి నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ దన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా, ఢిల్లీ సీఎం అతిశీ రాజ్‌ఘాట్‌ సందర్శించించారు.

అంతకుముందు ప్రధాని మోడీ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా మహాత్మా గాంధీని స్మరించుకున్నారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే మూడు సిద్ధాంతాలతోనే మహాత్ముడి జీవితం గడిచిందని తెలిపారు. బాపూజీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నారు.

Related Posts
మోదీ ప్రభావం: నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రశంసలు
మోదీ ప్రభావం: నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా, నారా లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు, భారతదేశ అభివృద్ధికి మోదీ నాయకత్వం మరియు దృష్టిని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి Read more

మోడీని పలు అభివృద్ధి పనుల అనుమతిని కోరిన రేవంత్ రెడ్డి
narendra modi and revanth reddy

సోమవారం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల చిట్టాను విప్పినట్లు తెలుస్తున్నది. ఈ సందర్బంగా Read more

పిఎల్‌ఐ పథకం కింద మెరిల్ వారి అధునాతన తయారీ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధాని
Merrill was the pm modi who launched their advanced manufacturing facility under the PLI scheme

గుజరాత్ : భారతదేశంలో అగ్రగామి గ్లోబల్ మెడ్‌టెక్ కంపెనీల్లో ఒకటైన మెరిల్ తమ అత్యాధునిక ఉత్పత్తి ప్రాంగణాలను గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉత్పత్తి Read more

జూన్ తర్వాత తెలంగాణ సీఎం మారబోతున్నారు – మహేశ్వర్ రెడ్డి
bjp maheshwar reddy

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్సీ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని వచ్చే ఏడాది జూన్ నాటికి సీఎం పదవి Read more