owner is shocked by what th

పనిమనిషి చేసిన పనికి యజమాని షాక్

కొంతమంది ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తుండడంతో యజమానులు వారికీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. అయితే కొంతమంది మాత్రం వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు. పనిచేస్తున్న ఇంటికే కన్నంపెట్టడం , దొంగతనాలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ పనిమనిషి చేసిన పని మాత్రం సభ్య సమాజం ఛీ అనుకునేలా చేసింది.

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో గత 8 ఏళ్లుగా వంట చేస్తోంది. నమ్మకస్తురాలే కదా అని ఆమెను ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఇంట్లో కూరగాయలు, వస్తువులు మాయమవుతున్నాయి. దీంతో ఇంటి యజమాని ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ కెమెరా లో రికార్డు అయినా దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. పనిమనిషి వంట వండేందుకు వచ్చి.. ఓ పాత్ర తీసుకొని ఆ పాత్రలోనే మూత్రం పోసింది. అదే పాత్రలో పిండి పిసికి రోటీలు చేసింది. ఆ రోటీలనే పిల్లలకు అల్పాహారంగా వడ్డించింది. వీడియోను చూసిన తర్వాత ఇంటి యజమానికి క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్‌స్టేషన్‌(Crossing Public Police Station)లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ తొలుత తనకేం తెలియదని బుకాయించింది. అయితే ఆమెకు వీడియో చూపించి ప్రశ్నించగా తన నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ లో జరిగింది.

Related Posts
పద్మ అవార్డులు 2025: పూర్తి జాబితా
పద్మ అవార్డులు 2025: పూర్తి జాబితా

ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల గ్రహీతలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పద్మ అవార్డులు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా Read more

మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కోసం మోదీకి లేఖ: కాంగ్రెస్
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కోసం మోదీకి లేఖ: కాంగ్రెస్

మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కావాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక స్మారక స్థలాన్ని Read more

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు మరోసారి ఉచితాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల వల్ల ప్రజలు పనికి ఒడిగట్టకుండా సోమరితనానికి లోనవుతున్నారని Read more

భారీగా పొగమంచు 200 విమానాలు ఆలస్యం..
200 flights delayed due to heavy fog

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలపై పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ సహా సమీప రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు దుప్పటి కారణంగా దృశ్యమానత జీరోకు పడిపోయింది. దీంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *