Jr NTR sports fierce look in P

NTR-Neel : ఎన్టీఆర్-నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ (డ్రాగన్) కు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది. ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న ఈ మూవీ ని 2026 జూన్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది ఒక భారీ ప్రాజెక్ట్‌గా నిలవబోతుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

Advertisements

ఎన్టీఆర్ బర్త్ డే కు స్పెషల్ గ్లింప్స్ విడుదల

అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా (మే 20) స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ గ్లింప్స్ కోసం ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అద్భుతమైన మేకింగ్, శక్తివంతమైన కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుందని చిత్రయూనిట్ చెబుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. కాగా ఈ నెల 22న ఎన్టీఆర్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. షూటింగ్‌ను హై ఓల్ట్జ్ యాక్షన్ సన్నివేశాలతో మొదలుపెట్టినట్టు సమాచారం.

ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తోనే సినిమాపై హైప్

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్లు తీసిన ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఫోకస్ పెడుతున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టైల్, ఎనర్జీకి ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ కలిస్తే ఫ్యాన్స్‌కి చరిత్రలో మరిచిపోలేని విజువల్ ట్రీట్ దక్కే అవకాశముంది.

Read Also : Re -Release : థియేటర్స్ లలో మరోసారి ‘వర్షం’

Related Posts
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..!
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..!

హైదరాబాద్‌: కోట్లాది మంది భక్తుల ఆదరణ పొందుతున్న గోదావరి పుష్కరాలకు ముహూర్తం నిర్ణయించబడింది. దేశం మరియు విదేశాల నుంచి భక్తులు గోదావరి పుష్కరాలకు తరలిరానున్నారు, దీనితో ప్రభుత్వం Read more

PSR Anjaneyulu: నటి జెత్వానీ కేసులో ఆంజనేయులకు వచ్చే నెల 7 వరకు రిమాండ్
P.S.R Anjaneyulu: విచారణలో ఆంజనేయుల సమాధానాలకు విస్తుపోయిన సీఐడీ అధికారులు

బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో పీఎస్‌ఆర్‌కు కోర్టు రిమాండ్ బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీకి సంబంధించిన వేధింపుల కేసులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ Read more

పార్లమెంటుపై దాడి : అమరులకు మోదీ, రాహుల్ నివాళి
Modi, Rahul Tribute to Mart

2001 డిసెంబర్ 13న దేశాన్ని దుఃఖంలో ముంచేసిన రోజు. ఈ రోజు భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు చేసిన దాడి దేశ చరిత్రలో మరపురాని క్షణంగా నిలిచిపోయింది. ఐదుగురు Read more

Nadendla Manohar : బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్‌
We will stand by the victim's family members.. Nadendla Manohar

Nadendla Manohar : ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో విజయవాడలోని పాత బస్టాండ్ కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో మాజీ మంత్రి సామినేని ఉదయభానుతో కలిసి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×