No confidence motion against Visakhapatnam Mayor today

Visakha : నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం..

Visakha : నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం ఉండనుంది. శాఖ మహానగర పాలక సంస్థ మేయర్‌పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు సమావేశం జరగనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కూటమికి 74 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. మరోవైపు మలేషియా నుంచి విశాఖకు కూటమి కార్పొరేటర్లు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో దస్పల్ల హోటల్‌కు కార్పొరేటర్లు వెళ్లారు. ఇప్పటికే వైసీపీ 58 మంది కార్పొరేటర్లకు విప్‌ జారీ చేసింది.

Advertisements
నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం

కాగా, విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది. అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక రాజీనామా చేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె, ఆరో వార్డు కార్పొరేటర్ ప్రియాంక వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు లేఖ పంపారు.

జీవీఎంసీ కార్పొరేటర్ల వాస్తవ బలాబలాలు

వైఎస్‌ఆర్‌సీపీ 58
టీడీపీ 29
జనసేన 3
బీజేపీ 1
సీపీఐ 1
సీపీఎం 1
ఇండిపెండెన్స్ 4.
ఖాళీలు 1.
జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లు
జీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు
టీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..
వైఎస్‌ఆర్‌సీపీ కి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.
ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111
అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48
ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

బలం లేకపోయిన బరిలోకి

.నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
.ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం.
.అవిశ్వాస తీర్మాణంలో నెగ్గేందుకు అడ్డదారులు.
.వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్ బలవంతంగా తీసుకువచ్చేందుకు రౌడీలు.
.వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలు బెదిరింపులు..
.పార్టీ మారకపోతే కేసులు పెడతామని బెదిరింపులు.
.వ్యాపారాలు దెబ్బతీస్తామని హెచ్చరిక

పార్టీ మారిన కార్పొరేటర్లలో పునరాలోచన

.కూటమి శిబిరం నుంచి తప్పుకుంటున్న మహిళా కార్పొరేటర్లు
.మేయర్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు వైఎస్ జగన్ అవకాశం.
.యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించే కుట్రలు చేస్తున్న కూటమి
.మహిళను పదవి నుంచి దించడంపై అసంతృప్తి..
.అవిశ్వాసంపై వైఎస్ఆర్సిపి అనుమానం..
.భారీ భద్రత నడుమ అవిశ్వాస నిర్వహించాలని కలెక్టర్ కు లేఖ

Read Also: భూ దందాలు చేస్తే సహించేది లేదు – పవన్

Related Posts
‘సంక్రాంతికి వస్తున్నాం’పై హైకోర్టులో పిల్
'సంక్రాంతికి వస్తున్నాం'పై హైకోర్టులో పిల్

సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన 'సంక్రాంతికి వస్తునం' చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా, మూడు రోజులుగా తెలుగు చిత్ర నిర్మాతల ఇళ్లలో మరియు ఆఫీసుల్లో ఐటీ Read more

గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే ₹200 కోట్లు ఆదాయం
గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే ₹200 కోట్లు ఆదాయం

గేమ్ ఛేంజర్ విడుదలకు ముందు నాన్-థియేట్రికల్ ఆదాయంలో ₹200 కోట్లు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10, 2025న థియేటర్‌లలో విడుదల కానుంది. Read more

Nadendla Manohar: మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల
Nadendla Manohar: మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. విజయవాడ నుండి కాకినాడకు వెళ్లే మార్గంలో, ఆయన Read more

ట్రంప్‌ను కెనడాలోకి బ్యాన్‌ చేయాలి: జగ్మీత్‌ సింగ్‌
Trump should be banned from Canada.. Jagmeet Singh

ట్రంప్‌పై గతంలో నేర నిర్ధరణ ఒట్టావా : కెనడా ప్రతిపక్ష ఎన్‌డీపీ (నేషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ) నేత, ఖలిస్థానీ సానుభూతిపరుడు జగ్మీత్‌ సింగ్‌ బుధవారం జగ్మీత్‌ సింగ్‌ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×