Prime Minister: నా పక్కన వీరిద్దరినీ చూసి కొందరికి ఈ రోజు నిద్ర పట్టదు: మోదీ

Narendra Modi: మరికాసేపట్లో అమరావతికి చేరుకోనున్న మోదీ

2025 మే 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఎన్నో సంవత్సరాల పోరాటాలకు, ఆలస్యాలకు ముగింపు పలుకుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇవాళ అధికారికంగా పునఃప్రారంభం కానున్నాయి. ఈ మహత్తర కార్య‌క్ర‌మానికి ప్రధాని న‌రేంద్ర మోదీ హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Advertisements

తిరువనంతపురం నుంచి ప్రయాణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఘనంగా స్వాగతం పలికారు. మోదీ అక్కడి నుంచి ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లో నేరుగా అమరావతి సచివాలయం హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వీరంగా సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు అమరావతిలోని సభాస్థలి లక్షలాది మందితో కిక్కిరిసిపోయింది. ప్రధాని రాక సందర్భంగా అమరావతిలోని సభాస్థలికి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. రైతులు, మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు – అందరూ అమరావతి కోసం ఏకమై ప్రదర్శించిన ఉత్సాహం ప్రశంసనీయంగా మారింది.

Read also: Religion: మతం మారితే ఎస్సీ హోదా రద్దు తేల్చి చెప్పిన హైకోర్టు

Related Posts
China: చైనా కీలక సైనిక జనరల్‌ అరెస్ట్‌..?
Key Chinese military general arrested..?

China: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితమైన ఫుజియాన్‌ నాయకులు, జనరల్స్‌పై చర్యలు మొదలయ్యాయి. అత్యంత కీలకమైన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ హి వైడాంగ్‌ Read more

రాహుల్ గాంధీ వైట్ టీ-షర్టు ఉద్యమం గురించి మీకు తెలుసా?
రాహుల్ గాంధీ వైట్ టీ షర్టు ఉద్యమం గురించి మీకు తెలుసా?

లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నాడు 'వైట్ టీ-షర్టు ఉద్యమం'ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. "ఎంపిక Read more

Fire Accident : నాగార్జున సాగర్ డ్యాం సమీపంలో అగ్ని ప్రమాదం
NGS

నాగార్జున సాగర్ డ్యాం సమీపంలోని ఎర్త్ డ్యాం దిగువ భాగంలో అనుకోకుండా మంటలు చెలరేగాయి. వేసవికాలం కావడంతో ఎండుగడ్డి మంటలను వెంటనే ప్రబలంగా వ్యాపించేందుకు దోహదపడింది. ప్రమాదం Read more

PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ
PM Kisan Samman పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×