Nagaland : సివిల్ సర్వీసెస్ అధికారులు జిహెచ్ఎంసిని సందర్శించారు

Nagaland : సివిల్ సర్వీసెస్ అధికారులు జిహెచ్ఎంసిని సందర్శించారు

Nagaland : జిహెచ్ఎంసిని సందర్శించిన నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులు

Advertisements

హైదరాబాద్, ప్రభాతవార్త: నగరంలో అమలు చేస్తూ వచ్చిన వివిధ పథకాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో జిహెచ్ఎంసి ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు నాగాలాండ్ సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం లో భాగంగా, పబ్లిక్ పాలసీ, గుడ్ గవర్నెన్స్, మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పై శిక్షణ పొందుతున్న నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులు సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్శనలో అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి జిహెచ్ఎంసి ద్వారా ప్రజలకు అందించే సేవలు, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాలు, అలాగే అమలు చేస్తున్న పథకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, భవన నిర్మాణ వ్యర్థాలు (సి అండ్ డి), హెల్త్, వెటర్నరీ, ఫుడ్ సేఫ్టీ యాక్టివిటీస్, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ వంటి విభాగాలలో జిహెచ్ఎంసి చేస్తున్న పనులపై కూడా చర్చించారు.

Nagaland : సివిల్ సర్వీసెస్ అధికారులు జిహెచ్ఎంసి కీలక కార్యక్రమాలపై అవగాహన పొందారు

అనంతరం, నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడానికి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు వెళ్లి, సాలిడ్ వెస్ట్ నిర్వహణపై అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో నాగాలాండ్ సీనియర్ సివిల్ సర్వీసెస్ వివిధ విభాగాల జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్శన ద్వారా జిహెచ్ఎంసి పథకాల పనితీరు మరియు నగరంలోని మౌలిక సదుపాయాలపై నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారులకు మరింత అవగాహన ఏర్పడినట్లు తెలుస్తోంది.

Read More : Shivangi Movie: ‘శివంగి’ మూవీ రివ్యూ

Related Posts
AP;telangana;అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్రం దేశంలో మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది రోజుకు లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు జరుగుతుండగా దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో Read more

Bengaluru Water: బెంగళూరు ప్రజలకు త్వరలో నీటి ఛార్జీల పెంపు!
బెంగళూరు ప్రజలకు త్వరలో నీటి ఛార్జీల అప్!

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా కర్ణాటకలోని బెంగళూరు నగరానికి ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వలస వెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కిక్కిరిసిన నగరంలో ట్రాఫిక్ Read more

సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు..
Srikakulam youth trapped in Saudi Arabia

సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకుల అవస్థలు.. శ్రీకాకుళం : సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాలకు Read more

మరోసారి ఆర్బీఐ కీలక నిర్ణయం..అందుకోసమేనటా..!
Once again, RBI key decision..what is the reason.

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు మరోసారి చర్యలను ప్రకటించింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×