masthan rao

రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్ రావు

ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. వారివెంట పెద్దఎత్తున అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. 2019 డిసెంబర్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు.

Related Posts
మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్, టీడీపీ పార్టీలే – కేటీఆర్
ktr power point presentatio

మూసీని కంపు చేసింది టీడీపీ, కాంగ్రెస్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్​లో మూసీ నదిపై బీఆర్​ఎస్వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ Read more

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగిసింది: 20న పోలింగ్ జరగనుంది
elections

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 20 నవంబర్ 2024 న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులను తీసుకురావాలని భావిస్తున్నారు. అన్ని Read more

దొంగబాబా రూ.28 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు
WhatsApp Image 2025 01 21 at 11.56.19 AM

పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి ఉడాయించాడో దొంగబాబా. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో వెలుగుచూసిందీ మోసం. బాధితుల ఫిర్యాదు మేరకు Read more

థియేటర్స్ లోకి మళ్లీ ‘అతిధి’
athidhi re release

మహేశ్ బాబు అభిమానులకు మరోసారి పండగ చేసుకునే సందర్భం రాబోతోంది. 2007లో విడుదలైన 'అతిథి' చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *