Marri Janardhan Reddy lost his father

మర్రి జనార్దన్ రెడ్డికి పితృవియోగం

హైరదాబాద్‌: నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి మర్రి జంగిరెడ్డి (80) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి వారి స్వగ్రామం తిమ్మాజీపేట మండలం నేరేళ్లపల్లికి తీసువెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Posts
జీవాంజి దీప్తిని అభినందించిన చిరంజీవి
chiranjeevi-congratulates-paralympics-medalist-deepti

పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన జీవాంజీ దీప్తి ప్రతిభకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్‌లో గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీ Read more

పుష్ప 2 మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటి సోదాలు!
పుష్ప 2 మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటి సోదాలు!

ప్రసిద్ధ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌పై ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం వరుస సోదాలు నిర్వహించారు. ఇందులో మైత్రి మూవీ మేకర్స్ Read more

ఆటో నడిపిన కేటీఆర్‌
KTR drove the auto

హైదరాబాద్‌: ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ..బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Read more

జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు
JEE Main exams

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ (JEE Main) తుది విడత పరీక్షల తేదీలను ఎన్టీఏ (NTA – నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) Read more