Maoist flexi

అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందళ్లు రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. “మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి” అంటూ ఆ ఫ్లెక్సీ పై రాసి ఉంది. అక్టోబర్ 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటామని ప్లెక్సీలో పేర్కొన్నారు.

Related Posts
రూ.300కే ఇంటర్నెట్ సేవలు – తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Telangana Villages to Get I

ప్రజలందరికీ అధునాతన డిజిటల్ కనెక్టివిటీ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా Read more

ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?
ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?

ఢిల్లీలో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఎదురుదెబ్బ ఎదుర్కొంది. గత ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితం చేసిన Read more

కేజ్రీవాల్ మద్యం కుంభకోణం: కాగ్ నివేదిక
కేజ్రీవాల్ మద్యం కుంభకోణం: కాగ్ నివేదిక

మద్యం ఎక్సైజ్ విధానంలో పారదర్శకత లేకపోవడం, కొంతమందికి ప్రయోజనం కలిగేలా చట్టవిరుద్ధ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రూ.2,026 కోట్ల మోసం జరిగినట్లు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ Read more

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్
Pawan announced a donation

తలసేమియా బాధితుల కోసం పవన్ సాయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షల విరాళాన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *