KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

రేపు (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరుకాబోతున్నారు. తనపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే . ఈ క్రమాలు దీనిపై కోర్ట్ విచారణ చేపట్టింది.ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.

దీనిపై ఈ నెల 14న విచారణ జరిప కోర్టు కేసును 18కి వాయిదా వేసింది. పిటిషనర్ కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల స్టేట్ మెంట్ రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది. దీంతో కేటీఆర్ ఈ నెల 18న నాంపల్లి కోర్టుకు హాజరై స్టేట్​మెంట్ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు ఈ కేసులో బాల్క సుమన్, సత్యవతి రాధోడ్, తుల ఉమ, దాసోజుశ్రవణ్ లను పిటిషన్ సాక్షులుగా చేర్చడంతో వారు సైతం స్టేట్​మెంట్ ఇవ్వనున్నారు.

Related Posts
బాల‌కృష్ణ‌కు బన్నీ అభినందనలు
allu arjun

టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులలో పద్మభూషణ్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు Read more

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకున్న ఈటల
Etela Rajender Slaps Real Estate Agent

హైదరాబాద్‌: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్‌లో ఈరోజు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తనపై దౌర్జన్యానికి Read more

హీరో అజిత్ పై ప్రశంసల వెల్లువ
ajith

తమిళ సినీ హీరో అజిత్ మరోసారి తన ప్రతిభతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. దుబాయిలో జరిగిన 24 గంటల కార్ రేసింగ్ పోటీలో అజిత్ టీమ్ మూడో Read more

కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు విమర్శలు

తెలంగాణ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *