Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు

Kranthi Kiran: క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు!

Kranthi Kiran: క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు! తెలుగు రాష్ట్రాల్లో క్రేన్ వక్కపొడి పేరు వినని వారు ఉండరు ఈ ప్రఖ్యాత మసాలా ఉత్పత్తుల సంస్థపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గత కొన్ని రోజులుగా దాడులు కొనసాగిస్తోంది.గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు సంస్థ చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం దాదాపు 40 కిలోల బంగారం, 100 కిలోల వెండి.

Advertisements
Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు
Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు

రూ. 18 లక్షల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు గుంటూరులోని క్రేన్ వక్కపొడి ఫ్యాక్టరీలోనూ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయని సమాచారం.ఆర్థిక లావాదేవీల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా పన్ను ఎగవేత ఉందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.ఈ దాడుల నేపథ్యంలో క్రేన్ వక్కపొడి కంపెనీ పై అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.అధికారికంగా ఏం జరుగుతోంది? కంపెనీ తరపున ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించిన క్రేన్ వక్కపొడి సంస్థపై ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది.ఈ దాడులపై అధికారుల పూర్తి నివేదిక వచ్చే వరకు మరిన్ని విషయాలు వెలుగు చూడనున్నాయి.

Related Posts
మాటల్లో చెప్పలేని అమానుషం ఇది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
Visited the family members of the murdered student YCP MP YS Avinash Reddy

అమరావతి: కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే Read more

ఎన్టీఆర్ ట్రస్ట్ పై నారా భువనేశ్వరి వ్యాఖ్యలు
ఎన్టీఆర్ ట్రస్ట్ పై నారా భువనేశ్వరి వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సమాజ సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. Read more

టీటీడీలో కొనసాగుతున్న అంతర్గత గొడవలు
ttd

ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అంతర్గత గొడవలు కొనసాగుతూనే వున్నాయి. నిన్న వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశం కూడా రచ్చ Read more

Midhun Reddy : ఆ రెండు కేసులు తప్ప మిగతా అన్ని కేసులు మాపై పెట్టారు – ఎంపీ మిథున్ రెడ్డి
midhunreddy case

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తనపై నమోదవుతున్న కేసులపై ఘాటుగా స్పందించారు. మద్యాన్ని కేంద్రంగా తీసుకుని వేసిన లిక్కర్ కేసుతో పాటు గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×