Sabarimala Yatra

అయ్యప్ప భక్తుల కోసం IRCTC రైలు

IRCTC తొలిసారిగా అయ్యప్ప భక్తుల కోసం భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ రైలు నవంబర్ 16న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది.

ఈ రైలు నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఆగుతుంది, అందువల్ల ఈ స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు.

ఈ యాత్ర మొత్తం 5 పగళ్లు, 4 రాత్రులు ఉంటుంది, రోడ్డు రవాణాతో పాటు ప్రయాణికులకు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు కూడా ఉంటాయి.

చార్జీలు చూస్తే..

స్లీపర్ కేటగిరీ: రూ. 11,475
థర్డ్ AC కేటగిరీ: రూ.18,790

Related Posts
ప్రతి రోజూ ఇది తినండి.. వృద్ధ్యాప్యం దరిచేరదు
flax seeds

మన ఆరోగ్యంపై మన ఆహారపు అలవాట్ల ప్రభావం ఎంతో కీలకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరం ఫిట్‌నెస్‌, చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది. ముఖ్యంగా 30 ఏళ్లు Read more

ప్రారంభమైన ఏఐసీసీ నూతన కార్యాలయం
Inauguration of AICC new office, Indira Gandhi Bhavan, in Delhi

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన భవనానికి ఇందిరాగాంధీ అని నామకరణం చేశారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ Read more

తీవ్ర వాయు కాలుష్యం..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక సూచనలు..
Severe air pollution.Key instructions of Union Health Ministry

న్యూఢిల్లీ: శీతాకాలం, పండుగలు సమీపిస్తున్నప్పుడు, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. Read more

ఫార్మసీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Green signal for replacemen

ఏపీలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *