royal challengers bengaluru

IPL 2025:ఇది ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలకు ఉన్న ఒక ప్రత్యేక హక్కు.

ఐపీఎల్-18 మెగా వేలానికి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తమ ప్రధాన ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసింది, వీరిలో తొలి రిటైనర్ గా విరాట్ కోహ్లీ నిలిచారు, జట్టులో అతనికి అత్యున్నత ప్రాధాన్యత కల్పించారు కోహ్లీకి ఏకంగా రూ.21 కోట్లతో రిటైనర్‌గా ముద్రించారు, రెండవ రిటైనర్‌గా రజత్ పాటిదార్‌ను ఎంపిక చేశారు, అతనికి రూ.11 కోట్లు కేటాయించారు అలాగే మూడవ ఆటగాడు యశ్ దయాల్‌ను రూ.5 కోట్లకు రిటైన్ చేశారు మొత్తంగా ఈ ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్‌ కోసం రూ.37 కోట్లు ఖర్చు పెట్టింది.

ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లతో పాటు మెగా వేలానికి ముందు ,మరో ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది, దీని కోసం ప్రత్యేకంగా రైట్ టు మ్యాచ్ఎంపికను ఉపయోగించుకోవచ్చు. ఎంపిక ద్వారా ఒక ఆటగాడు వేలంలోకి వచ్చినప్పుడు, అతన్ని తిరిగి తమ జట్టులోకి తీసుకోవడానికి ప్రత్యేక హక్కును ఫ్రాంచైజీ పొందుతుంది. కానీ ఎంపికను అమలు చేయాలంటే, ఆ ఆటగాడు ముందుగా వేలంలోకి వెళ్లాలి, అనంతరం అత్యధిక బిడ్డింగ్ పైన ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకోవచ్చు.

ఉదాహరణకు, మొహమ్మద్ సిరాజ్‌ను విడుదల చేసి ఉంటే, అతనిపై ఎంపిక ఉపయోగించి, వేలంలో సిరాజ్ పై చెన్నై సూపర్ కింగ్స్ రూ.10 కోట్ల వరకు బిడ్డింగ్ చేస్తే, ఆ మొత్తాన్ని చెల్లించడం ద్వారా సిరాజ్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎంపిక ప్రత్యేకత. ప్రస్తుతం మూడు ఎంపికలను వినియోగించుకోవచ్చు, అంటే మెగా వేలానికి ముందు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఉంది. ప్రస్తుతం ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసిన మిగిలిన స్థానాల్లో ఎంపికను ఉపయోగించి జట్టును మరింత బలోపేతం చేసే అవకాశముంది.

Related Posts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ స్థాపించబడుతుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ స్థాపించబడుతుంది

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) అమరావతిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నది. ఈ ప్రాజెక్టు అమలు అయితే, క్రికెట్ ప్రేమికులకు మరింత అభిరుచిని Read more

ఓపెనింగ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన
ఓపెనింగ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన

ఇంగ్లాండ్‌పై విరాజిల్లిన ఫామ్‌ను కొనసాగిస్తూ, భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బంగ్లాదేశ్‌పై మునుపెన్నడూ లేనివిధంగా తన ఆటను ప్రదర్శించాడు. నెమ్మదిగా నడిచిన పిచ్‌పై 125 బంతుల్లో Read more

రంజీ ట్రోఫీలో కోహ్లీ అవుట్ వెనుక సందేహాలు..?
రంజీ ట్రోఫీలో కోహ్లీ అవుట్ వెనుక సందేహాలు..

12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ కేవలం 6 పరుగులకే రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ చేతిలో అవుటయ్యాడు ఈ సంఘటన క్రికెట్ Read more

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. టీం ఇండియా గెలిచినప్పటికీ, పాకిస్తాన్ ఓడిపోయింది. ఇప్పుడు రెండు జట్లు దుబాయ్‌లో జరిగే Read more