Telugu News: Pakistan TerrorGroups: భారత్పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర
భారత్పై దాడులు జరిపేందుకు పాక్లోని ఉగ్రవాద సంస్థలు( Pakistan TerrorGroups) కొత్తగా పెద్ద కుట్ర పన్ని ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి అత్యంత ప్రమాదకర ఆర్గనైజేషన్ల కీలక కమాండర్లు రహస్య సమావేశం నిర్వహించినట్లు భద్రతా సంస్థలకు సమాచారమందింది. దీంతో దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ చేశారు. Read Also: Canada Earthquake: కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఇటీవల పాకిస్థాన్లోని బహవల్పూర్లో … Continue reading Telugu News: Pakistan TerrorGroups: భారత్పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed