ఎలాన్ మస్క్ మీకు చేతనైతే నిధులు సేకరించకుండా నన్ను అడ్డుకోండి’ అని ఎక్స్ (ట్విట్టర్)‌లో సవాల్ విసిరారు.

మస్క్‌కు భారతీయ యువకుడు సవాల్!

పెర్ప్లెక్సిటీ AI యొక్క CEO అరవింద్ శ్రీనివాస్, తన టెస్లా కౌంటర్పార్ట్ ఎలోన్ మస్క్‌ను ఫెడరల్ ఏజెన్సీ నుండి భారీ మొత్తాన్ని సేకరించకుండా “ఆపమని” సవాలు చేశాడు. ప్రపంచంలోని అతిపెద్ద సహాయ సంస్థ అయిన ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (USAID)పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రవాదులు, ఉన్మాదులు నడుపుతున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అందులో పనిచేసే 97 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం దానిని కోర్టు నిలిపివేయడం జరిగింది. అలాగే, యూఎస్ఏఐడీ సంస్థ నేరగాళ్లకు చెందిందని, దీనిని మూసివేయాలని టెస్లా అధినేత మస్క్ కూడా ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా, ఈ అంశంపై భారతీయ అమెరికన్, పెరప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

TECHCRUNCH DISRUPT 32 1738049828529 1738204658650

మీకు చేతనైతే యూఎస్ఏఐడీ నుంచి భారీ మొత్తాన్ని సేకరించకుండా తనను అడ్డుకోవాలని ఎలాన్ మస్క్‌ను ఛాలెంజ్ చేశాడు. ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ నుంచి 500 బిలియన్ డాలర్లు సేకరించాలని భావిస్తున్నాం ఆ నిధులు సురక్షితం ఆ సంస్థ గురించి మాట్లాడిన ఎలాన్ మస్క్ మీకు చేతనైతే నిధులు సేకరించకుండా నన్ను అడ్డుకోండి’ అని ఎక్స్ (ట్విట్టర్)‌లో సవాల్ విసిరారు. అయితే, ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో అరవింద్ శ్రీనివాస్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఆయన ఎవరు? అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడైన మస్క్‌కే సవాల్ విసిరినంత దమ్ము, ధైర్యం ఎలా వచ్చింది? అని చర్చించికుంటున్నారు. అయితే, శ్రీనివాస్‌ ఇలాంటి వివాదాలు చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు.
తమిళనాడులోని చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ- మద్రాస్‌ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఐఐటీలో ఉండగానే కంప్యూటర్ సైన్స్ విభాగంలోని తన స్నేహితులతో కలిసి వరల్డ్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్‌ను ఆవిష్కరించారు. ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లి కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి 2021లో పీహెచ్‌డీ అందుకున్నారు.

ఇక, ఓపెన్ ఏఐలో ఇంటర్న్‌గా కెరీర్ ఆరంభించి గూగుల్, డీప్‌మమైండ్ వంటి టెక్ సంస్థల్లోనూ పనిచేశారు. ఆ తర్వాత ఓపెన్ ఏఐలో రిసెర్చ్ సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరి కొన్నాళ్లకే దానిని నుంచి బయటకు వచ్చారు. 2022లో కానివినిస్కీ, డెనిస్ యరాటస్, జానీ హోం అనే స్నేహితులతో కలిసి పెరప్లెక్సిటీ ఏఐ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంస్థకు సీఈఓగా కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) ప్రకారం, ఈ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా వ్యక్తులను నియమించింది, వారిలో మూడింట రెండు వంతుల మంది US వెలుపల ఉన్నారు. ఫిబ్రవరి 7, శుక్రవారం అర్ధరాత్రి నాటికి, “మిషన్-క్లిష్టమైన విధులు, ప్రధాన నాయకత్వం మరియు ప్రత్యేకంగా నియమించబడిన కార్యక్రమాలకు బాధ్యత వహించే నియమించబడిన సిబ్బందిని మినహాయించి, USAID డైరెక్ట్ హైర్ సిబ్బంది అందరూ ప్రపంచవ్యాప్తంగా పరిపాలనా సెలవులో ఉంచబడతారు” అని USAID వెబ్‌సైట్ చదవబడింది. బుధవారం, USAIDని రద్దు చేయాలనే ట్రంప్ పరిపాలన నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలో భాగంగా వందలాది మంది వాషింగ్టన్ DCలో గుమిగూడారు.

Related Posts
భారత్‌లో ఫర్టిలిటీ రేటు 6.2 నుంచి 2 కిందకు: 2050లో 1.3కి పడిపోవడం?
Predicted trend curves of birth rate death rate and natural growth rate

1950లో భారత్‌లో ప్రతి మహిళకు గరిష్టంగా 6.2 పిల్లలు పుట్టుతున్నారని గుర్తించబడింది. కానీ ఆ తరువాత సకాలంలో, ఈ ఫర్టిలిటీ రేటు తగ్గి 2 కన్నా తక్కువగా Read more

Nitish Kumar: నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌!
Nitish Kumar నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌

Nitish Kumar: నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌! బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదాస్పదంగా మారారు. ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో Read more

మరోసారి సమ్మె బాట పట్టిన బెంగాల్ వైద్యులు
bengal doctor back on strike announced total cease work from today

bengal-doctor-back-on-strike-announced-total-cease-work-from-today కోల్‌కతా: కోల్ కతాలో ట్రెయినీ డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు వారం కిందట తాత్కాలికంగా నిరసన విరమించిన విషయం తెలిసిందే. Read more

ప్రధానమంత్రి మోడీ మూడు దేశాల పర్యటన: బ్రెజిల్‌లో G20 సమ్మిట్‌లో పాల్గొననున్నారు
narendramodi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 16 నుండి 21వ తేదీ వరకు మూడు దేశాల పర్యటనకు వెళ్ళిపోతున్నారు. ఈ పర్యటనలో ఆయన బ్రెజిల్‌ దేశంలోని రియో డి Read more