imd warns heavy rains in ap and tamil nadu next four days

మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్‌: మరో అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది తీరానికి చేరేసరికి బలహీనపడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితాలు రానున్న 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

గత వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతల్నించి ఉపశమనం కలగనుంది. అదే సమయంలో రాత్రి చలి మరి కాస్త పెరగవచ్చు. ఇప్పటికే తెలంగాణలో రాత్రి వేళ చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వర్షాలు పడితే చలి తీవ్రత మరింత పెరగవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11 వరకూ నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో పాటు ఈదురు గాలులు వీయనున్నాయి.

అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడే పరిస్థితులు లేవని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. చలికాలంలో వర్షాలు పడనుండటంతో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒంటి నొప్పుులు బాధించనున్నాయి.

Related Posts
జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత
avanthi srinivas resigns ycp

గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రస్తుతం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన పార్టీని, పలువురు కీలక Read more

కాసేపట్లో కాంగ్రెస్ కీలక సమావేశం
key meeting of the Congress

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఈరోజు గాంధీభవన్లో PCC రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి AICC Read more

కాళేశ్వరంపై స్మిత సబర్వాల్ ను ప్రశ్నించిన పీసీ ఘోష్‌ కమీషన్
smitha

హైదరాబాద్:కాళేశ్వరం కమిషన్ బహి రంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలో భాగంగా మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి Read more

ఒరిజినల్ బాంబులకే భయపడలే.. కాంగ్రెస్ నేతల ప్రకటనకు బెదరుతామా – కేటీఆర్
KTR 19

మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో రాజకీయ వేడి పెంచుతూ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "తాము ఒరిజినల్ బాంబులకు భయపడలేదంటే, కేవలం కాంగ్రెస్ నేతల ప్రకటనలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *