died due to this years rai 1

ఈ ఏడాది వర్షాలతో ఎంతమంది చనిపోయారంటే..

ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది కన్నుమూశారని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీరిలో 895మంది వరదల్లో, 597మంది పిడుగుపాటు వలన మరణించినట్లు పేర్కొంది. అత్యధికంగా కేరళలో 397మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది వర్షపాతం గడచిన ఐదేళ్లలో అత్యధికమని IMD వివరించింది.

Related Posts
రామగుండంలో రూ.29,345 కోట్లతో పవర్ ప్రాజెక్టు
Ramagundam NTPC

రామగుండంలో NTPC ఆధ్వర్యంలో కొత్త సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు 2400 మెగావాట్ల సామర్థ్యంతో (3,800 మెగావాట్ల యూనిట్లు) నిర్మించబడుతుంది. దీనికి Read more

తిరుమలలో భక్తులను అప్రమత్తం చేసిన చిరుత
తిరుమలలో భక్తులను అప్రమత్తం చేసిన చిరుత

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఈ రోజు సాయంత్రం, తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్లు పలువురు భక్తులు గుర్తించారు. ఈ గమనికతో, వారు Read more

కాంగ్రెస్ పాలనలోని తెలంగాణ పరిస్థితి ఇదే – కేటీఆర్
ktr tweet

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ "Kakistocracy" అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదానికి అర్థం పనికిరాని, తక్కువ Read more

జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్..కొన్న 40 రోజులకే
electric bike explodes in j

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తుంటే..మరోపక్క ఎలక్ట్రిక్ బైక్లు పేలుతున్న ఘటనలు వాహనదారులకు షాక్ కలిగిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో కొన్న 40 రోజులకే Read more