హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్‌ కళ్యాణ్ అన్న: లోకేశ్

Lokesh : హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్‌ కళ్యాణ్ అన్న: లోకేశ్

Lokesh : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్ చేశారు చేశారు . ఇందులో పవన్ పిడికిలి బిగించిన పోటోను జత చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోకేశ్ స్పెషల్ గా విషెస్ తెలిపారు. ఇందులో పలు కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ అన్నకు, నాయకులు, కార్మికులు, అనుచరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ లోకేశ్ ట్వీట్ లో రాశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన కృషి అభినందనీయం అని..వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని నడిపించడంలో వారి పాత్ర నిస్సందేహంగా అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు.

Advertisements

జనసేన 100 శాతం విజయంతో చరిత్ర

ఈరోజు పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన 100 శాతం విజయంతో చరిత్ర సృష్టించింది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఇందులో సాధించిన విజయాలు స్మరించుకుందాం..భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందాం అని జనసేన అధినేత పవన్ జనసైనికులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో సభలో పవన్ కల్యాణ్ 90 నిమిషాల పాటూ ప్రసంగించనున్నారని తెలుస్తోంది.

Related Posts
నకిలీ సర్టిఫికెట్ తో కోర్ట్ ను మోసగించిన అనిల్‌కుమార్
నకిలీ సర్టిఫికెట్ తో కోర్ట్ ను మోసగించిన అనిల్‌కుమార్

చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ హైకోర్టును తప్పుదోవ Read more

ఆశ వర్కర్ పరిస్థితి విషయం
Asha is a matter of worker

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం, 18,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠి డిఎంవి కార్యాలయం ముందు ఆశా Read more

Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు
Kill Gautam Gambhir with threats

Gautam Gambhir : టీమిండియా హెడ్‌కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ 'ఐసిస్‌ కశ్మీర్‌' నుంచి Read more

ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి
uttam

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పథకం Read more

Advertisements
×