damodharragandhivardanthi

జాతిపిత మహాత్మ గాంధీకి వర్దంతి సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ నివాళి

జాతిపిత మహాత్మగాంధీకి, ఆయన వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు..

మహాత్ముడు చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

“ఆరోగ్యమే మహాభాగ్యం” అని గాంధీ చెప్పిన మాటలను మంత్రి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవనశైలి అలవర్చుకోవాలన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గుర్తు చేశారు.

దేశ చరిత్రలో అత్యంత ప్రముఖమైన ఆస్పత్రుల్లో ఒకటిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కోసం కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

ఈ నెల 31న(రేపు) కొత్త ఉస్మానియాకు శంకుస్థాపన చేసుకోబోతున్నామని తెలిపారు.

Related Posts
ఇందిరాపార్క్ కు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌
KTR traveled by auto to Indira Park

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆటలో ప్రయాణించారు. ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా కొనసాగుతోంది. Read more

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఐటీ ప్రొఫెషనల్స్ ర్యాలీ
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఐటీ ప్రొఫెషనల్స్ ర్యాలీ

కార్మికుల మనస్తత్వంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అనుకూలంగా ఐటీ ప్రొఫెషనల్స్ మద్దతు తెలియజేశారు. హైదరాబాద్‌లోని Read more

సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Army recruitment rally

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం ఇండియన్ ఆర్మీ అగ్నివీర్రా నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారికంగా ప్రకటన Read more

మరోసారి జ్యోతిష్యుడు వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు..
Womens commission notices to astrologer Venu Swamy once again

హైదరాబాద్‌: జ్యోతిష్యుడు వేణు స్వామికి మరోసారి షాక్ తగిలింది. మహిళా కమిషన్ రెండో సారి నోటీసులు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీస్ Read more