GT TEAM

IPL: ‘టాప్’ లేపుతున్న గుజరాత్

ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ గణనీయమైన విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. నిన్న కేకేఆర్ (కోల్కతా నైట్ రైడర్స్) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు దుమ్ముదులిపింది. ఈ గెలుపుతో లీగ్ పాయింట్ల పట్టికలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ టాప్ పొజిషన్‌ను దక్కించుకుంది. గెలుపు సిరీస్‌ను కొనసాగిస్తూ ప్రత్యర్థులకు కఠిన పోటీగా మారింది.

Advertisements

బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన

గుజరాత్ విజయాలకు ప్రధాన కారణం బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో ఉన్న సమతూకం. ఓపెనర్ సాయి సుదర్శన్ ఇప్పటివరకు 417 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకోగా, పేసర్ ప్రసిద్ధ కృష్ణ 16 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ ను తమ జట్టుకు తీసుకువచ్చాడు. వీరితో పాటు శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లతో గుజరాత్ టాప్ ఆర్డర్ మరింత బలంగా తయారైంది. ఎవరిని తక్కువ అంచనా వేయలేని స్థాయికి ఈ జట్టు చేరింది.

ప్లేఆఫ్స్‌ బెర్త్ పక్క

టేబుల్ టాపర్‌గా నిలుస్తూ, అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌ బెర్త్ దిశగా దూసుకెళ్తోంది. జట్టు కట్టుదిట్టంగా ఉండటమే కాకుండా, ఆటగాళ్లంతా తమ బాధ్యతను నిర్వర్తిస్తూ జట్టుకు విజయం అందిస్తున్నారు. ఈ ఫార్మ్ కొనసాగితే గుజరాత్ టైటాన్స్ మరోసారి ఫైనల్‌కు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభిమానులు తమ జట్టుపై గట్టి నమ్మకంతో ఉన్నారు.

Related Posts
భారత్-పాక్ మ్యాచ్ పై సంజయ్ మంజ్రేకర్ అంచనాలు.
భారత్-పాక్ మ్యాచ్ పై సంజయ్ మంజ్రేకర్ అంచనాలు.

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు హాట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్థాన్ ట్రోఫీ Read more

TS SSC Results 2025: పదో తరగతి ఫలితాలకు నిరీక్షణ.. ఆలస్యానికి కారణం ఇదే!
TS SSC Results 2025: పదో తరగతి ఫలితాలకు నిరీక్షణ.. ఆలస్యానికి కారణం ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల ఉత్కంఠకు ముగింపు సమీపంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ Read more

ప్రారంభమైన ఏఐసీసీ నూతన కార్యాలయం
Inauguration of AICC new office, Indira Gandhi Bhavan, in Delhi

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన భవనానికి ఇందిరాగాంధీ అని నామకరణం చేశారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ Read more

రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

పార్లమెంటులో లోపభూయిష్ట కుల గణన నివేదికను సమర్పించినందుకు కాంగ్రెస్‌ను కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు, వారు ప్రజలను తప్పుదారి పట్టించారని మరియు బీసీ సమాజానికి ద్రోహం చేశారని ఆరోపించారు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×