tg govt

Telangana Govt : ప్రభుత్వం సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసిన అనంతరం కాంట్రాక్టు విధానంలో కొనసాగుతున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగులలో మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు వంటి ప్రముఖ అధికారులు కూడా ఉన్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ పరిపాలనా విధానంలో కీలక మలుపుగా మారింది.

Advertisements

కొత్త నియామకాల కోసం మార్గదర్శకం

ఈ నిర్ణయంతో ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది. అవసరమైతే ఆయా శాఖలు తిరిగి నోటిఫికేషన్ జారీ చేసి కొత్త నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణా ప్రభుత్వ స్టాండ్ ను ప్రకటించి, డీ లిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర వైఖరి మారాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజక వర్గాల పునర్విభజన - డీలిమిటేషన్ విధి విధానాలలో మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ తీర్మానం శాసన సభలో డీ లిమిటేషన్ పై తీర్మానం ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు రాష్ట్రంలో శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభాలెక్కలకు అనుగుణంగా SC, ST స్థానాలను పెంచాలనీ కేంద్రాన్ని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లని విధంగా చేయాలని అభిప్రాయ పడ్డారు. నియోజక వర్గాల పెంపు పైన చర్చ దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ తో నష్టం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజక వర్గాల పెంపు పైన చర్చ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదు గతంలో ఇందిరాగాంధీ ఆమోదించలేదన్న సీఎం రేవంత్ గతంలో ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక తాజాగా మరోమారు నియోజకవర్గాలు పునర్విభజన అంశం తెర మీదికి రావడంతో దక్షిణాది రాష్ట్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా అందరితో కలిసి కేంద్రానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కడ్బందీగా కుటుంబ నియంత్రణ అమలు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై రేవంత్ ఆందోళన దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, ఫలితంగా రాష్ట్రాలకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ విధానాన్ని సమగ్రంగా అమలు చేసినందుకు తమకే బెనిఫిట్ జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చట్టసభలలో 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్ విషయంలో రేవంత్ డిమాండ్ ఇదే డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసన సభ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని ఆయన తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేశారు.


ప్రభావిత ఉద్యోగుల భవిష్యత్

ఉద్యోగాల నుంచి తొలగించబడ్డ వారు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ అనంతరం అనుభవం ఉన్న ఉద్యోగులను కొనసాగించడం వల్ల పరిపాలనలో స్థిరత్వం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కొత్త నియామకాలను చేపట్టడం మంచిదని, ఇది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని మరో వర్గం భావిస్తోంది.

ప్రజా స్పందన

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీన్ని యువతకు మేలు చేసే విధానంగా చూస్తుండగా, మరికొందరు అనుభవజ్ఞులైన ఉద్యోగులను తొలగించడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ, ఈ చర్యతో ప్రభుత్వ విధానాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం కార్యరూపం దాల్చే విధానం ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts
PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా
PSLV C59

శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ రోజు 4:08 నిమిషాలకు జరగాల్సిన PSLV-C59 రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది. యూరోపియన్ శాస్త్రవేత్తలు ప్రోబో-3 ఉపగ్రహంలో సాంకేతిక Read more

మహాశివరాత్రి వేళ.. భక్తులతో కిటకిట లాడుతున్న కాశీ
On the occasion of Mahashivratri.. Kashi is hanging out with devotees

గంగా సంగమం జరిగే ప్రదేశం అస్సీ ఘాట్ కాశీ : మహాశివరాత్రి వేళ వారణాసిలో ఘాట్ లు అన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. కుంభమేళాకు వెళ్ళిన భక్తులు Read more

రతన్ టాటా మరణంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
Israeli Prime Minister Netanyahu reacts to the death of Ratan Tata

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు స్పందించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య Read more

YS Sharmila : ఉగ్రవాదుల దాడి.. తెలుగువారి మృతి బాధాకరం : వైఎస్ షర్మిల
Terrorist attack.. Telugu people deaths are sad.. YS Sharmila

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని పిరికిపందల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×