Former CM Jagan extends Ugadi greetings

YS Jagan : ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం

YS Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉగాది పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని జగన్ కోరుకున్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ప్రతీ ఇంట్లో ఆయురోగ్యాలు, సిరి సంపదలు, ఆనందాలు నిండాలని ఆక్షాంక్షించారు. రాష్ట్రం సర్వతో ముఖి సుబిక్షంగా ఉండాలని, పల్లెలు, పట్టణాలు కళకళలాడాలని తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్దిల్లాలన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా ఉగాది పండుగను జరుపుకోవాలని జగన్ ట్వీట్ చేశారు.

Advertisements
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ

ఇది తెలుగు వారి పండుగ

కాగా, ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ.. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు వచ్చింది. సాధారణంగా తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఏ పండుగకు లేని ప్రత్యేకత ఉగాదికి ఉంది. తెలుగు ప్రజలకు ఇది ఒక సరికొత్త సంవత్సరం అనే చెప్పాలి. పూర్వకాలంలో అయితే ఉగాది పండగకు పల్లెటూల్లలో మట్టి గోడలను పూసి.. సున్నం వేసి ఇండ్లను సరికొత్తగా అలంకరించుకునేవారు. ప్రస్తుతం కేవలం పచ్చని తోరణాలు, ఉగాది, పంచాంగం వంటివి పాటిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Related Posts
బిగ్ అప్డేట్.
బిగ్ అప్డేట్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలుపరుస్తూ వస్తోంది. సంక్షేమ పథకాల అమలులో అధికారులకు సూచనలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో తాజాగా అధికారులకు Read more

పీవీ సునీల్ ను సస్పెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం
పీవీ సునీల్ ను సస్పెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్ గా పనిచేసిన పీవీ సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా విదేశీ Read more

శీతాకాలంలో బాదం తింటే ఎన్ని ప్రయోజనలో తెలుసా..?
badam

శీతాకాలంలో అనారోగ్యాలు తరచుగా మనల్ని వేధిస్తుంటాయి. ఇలాంటి కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత అవసరం. బాదం గింజలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని పోషకాహార Read more

మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పిన హైడ్రా
hydhydraa

రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా తాజాగా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. ఆల్వాల్ ప్రాంతంలో ప్రభుత్వం భూమిని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×