accident ADB

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. గుడిహత్నూర్ మండలంలో మేకలగండి దగ్గర జాతీయ రహదారి-44పై ప్రయాణిస్తున్న కారు అర్థరాత్రి ప్రమాదానికి గురైంది.

కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మోయిజ్, అలీ, ఖాజా మోయినుద్దీన్, మొహమ్మద్ ఉస్మానుద్దీన్ అక్కడిక్కడే మరణించారు. మేకలగండి నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటికి చేరడానికి ఇంకో 15 నిమిషాల సమయం ఉండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రిమ్స్‌ దవాఖానకు తరలించారు.

Related Posts
అధిక ధరలు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆగ్రహం
అధిక ధరలు కాంగ్రెస్ పై కేటీఆర్ ఆగ్రహం

కర్ణాటకలో ఆర్టిసి టిక్కెట్ల ధరలలో 15 శాతం పెరుగుదల, హిమాచల్ ప్రదేశ్లో టాయిలెట్ పన్నును ప్రవేశపెట్టడాన్ని ఎత్తి చూపిన కేటీఆర్, ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపడానికి Read more

రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు!
telangana rythu bharosa app

రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా సాయం పొందే వ్యవస్థను Read more

క్యాన్సర్ రోగులకు ఆశాజనకంగా సెయింట్ జూడ్స్
St. Jude's as hope for cancer patients

హైదరాబాద్‌: సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్స్ (సెయింట్ జూడ్స్ ఇండియా) హైదరాబాద్‌లో కొత్త సదుపాయం ప్రారంభించింది. క్యాన్సర్ చికిత్స పొందుతున్న పిల్లలకు సురక్షితమైన, పరిశుభ్రమైన Read more

మంచు బ్ర‌ద‌ర్స్ వార్ మళ్లీ మొదలు
manoj vishnu

మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కారణంగా మంచు మనోజ్‌ మరియు మంచు విష్ణు మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా Read more