నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమలు

Fisher Man: నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమలు

ఏపీలోని తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి 61రోజుల పాటు జూన్ 15వరకు కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్యసంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలలపాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.

Advertisements
Related Posts
చివరి నిముషంలో టెన్షన్ పెట్టిస్తున్న spedex..
చివరి నిముషంలో టెన్షన్ పెట్టిస్తున్న spedex..

ఇస్రో డిసెంబర్ 30న రాత్రి 10 గంటలకు శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్ నుంచి స్పాడెక్స్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్‌లో రెండు వ్యోమనౌకలు — SDX01 (చేజర్) Read more

తండ్రి తిన్న ప్లేట్ ను తీసి శభాష్ అనిపించుకున్న నారా లోకేష్
naralokeshWell done

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు Read more

చేనేత వస్త్రంపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో
lokesh chenetha

మంగళగిరికి చెందిన టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ మంత్రి నారా లోకేశ్కు ప్రత్యేకమైన బహుమతిని అందజేశారు. వారు చేతితో నేసిన చేనేత వస్త్రంపై Read more

DEO :డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెయిన్స్ హాల్ టిక్కెట్లు విడుదల!
Andhrapradesh :డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెయిన్స్ హాల్ టిక్కెట్లు విడుదల!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×