Fatal road accident

చెన్నై – బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

చెన్నై: బెంగళూరు హైవేపై శ్రీపెరంబదూర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పాదచారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కాగా, చెన్నై-బెంగళూరు హైవేపై జరిగిన శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన ఈ ఘటన వీడియో వైరల్‌ గా మారింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?
ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో ఉగ్రవాద నాయకుల సమావేశం జరిగింది ఈ భేటీలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) లష్కరే-ఎ-తోయిబా (LeT) అగ్ర కమాండర్లు అలాగే హమాస్ ప్రతినిధులు Read more

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన..
modi putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన గురించి క్రెమ్లిన్ ప్రెస్ కార్యదర్శి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం, పుతిన్ పర్యటనకు Read more

అలయ్ బలయ్‌కి సీఎం రేవంత్‌ను అహ్వానించిన బండారు విజయ లక్ష్మీ
Bandaru Vijaya Lakshmi who

18 ఏళ్లుగా ఎలాంటి ఆటంకంలేకుండా అలయ్ బలయ్ ని ఘనంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 19వ అలయ్ బలయ్ ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ Read more

కె ఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ స్నాతకోత్సవం వేడుకలో మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్
KL Deemed to be University

కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ తమ 14 వ వార్షిక స్నాతకోత్సవాన్ని విజయవాడ క్యాంపస్‌లో వైభవంగా జరుపుకుంది, ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు అధ్యాపకులకు మహోన్నత Read more