etela metro

ట్రాఫిక్ దెబ్బకు మెట్రోలో ప్రయాణించిన బీజేపీ ఎంపీ

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సామాన్యుడిగా మారారు. నిత్యం కార్ లలో తిరిగే ఆయన.. తాజాగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతర ప్రాంతాలకు కూడా మెట్రో విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఈటలను కోరారు.

Related Posts
భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం
Bharti Airtel, Bajaj Finance strategic partnership

న్యూఢిల్లీ : భారతదేశపు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ మరియు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) Read more

ఇమ్మిగ్రేషన్ వీడియో పై ఎస్ జైశంకర్ స్పందన
minister

అమెరికా నుంచి అక్రమంగా వలస వచ్చిన భారతీయుల బహిష్కరణ అంశం పార్లమెంటులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ, Read more

రాహుల్ జీ తెలంగాణకు రండి..యువత పిలుస్తోంది..: కేటీఆర్
Rahul ji come to Telangana.youth is calling

హైదరాబాద్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన విషయం తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ Read more

రాజ్యసభకు పవన్ కళ్యాణ్ సోదరుడు..?
nagababu rajyasabha

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల్లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *