Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the wp-optimize domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/u490018475/domains/vaartha.com/public_html/wp-includes/functions.php on line 6114
Vaartha:Telugu News|Latest News Telugu|Breaking News Teluguటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండు vaartha క్రీడలు -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండు

టీమిండియా మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు నాగ్‌పూర్ లో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు 8 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 40, బెన్ డకెట్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడడం లేదు కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో వెల్లడించాడు. కోహ్లీ లేకుండా, టీమిండియా బౌలింగ్ కాంబినేషన్ బలంగా ఉంది. మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు అలాగే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్నర్లుగా ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండు

ఇంగ్లండ్ దాదాపు టీ20 సిరీస్ లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్ కు బరిలో దిగింది. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ మరియు పేసర్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఇంకా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ టీమిండియా బౌలింగ్ లైన్-అప్ కూడా దూకుడుగా ఉంటుంది. విరాట్ కోహ్లీ లేకపోవడం ఒక పెద్ద గ్యాప్ అయితే మరోవైపు యువ ఆటగాళ్ళు ఆడే అవకాశం పొందడం టీమిండియాకు ఒక మంచి అవకాశంగా మారింది ఇది చాలా రసవత్తర పోటిగా మారవచ్చు మరి తారీఖు మారిన ఈ జట్ల మధ్య వాంఛనీయమైన పోటీ ఏవిధంగా కొనసాగుతుందో చూడాలి.

Related Posts
పెర్త్ టెస్టులో గెలుపు ముంగిట భారత్..
INDvsAUS గెలుపు ముంగిట టీమిండియా

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక విజయానికి అంచున నిలిచింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. 534 పరుగుల Read more

భారత పర్యటనలో కివీస్ జట్టుకు కెప్టెన్సీ వహించేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా లేను: టామ్ లేథమ్
cr 20241010tn67079c8c6b68d

న్యూజిలాండ్ జట్టు అక్టోబరు 16 నుంచి భారత్‌లో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో మూడు Read more

ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేసే ఛాన్స్..ఎవరికంటే?
ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేసే ఛాన్స్..ఎవరికంటే

భారత క్రికెట్ జట్టు ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది ఈ సిరీస్ కోసం నాగ్‌పూర్‌లో జరుగుతున్న షార్ట్ క్యాంప్‌లో వరుణ్ చక్రవర్తి Read more

మా ప్రధాన పేసర్లందరూ భారత్‌తో అన్ని టెస్టులు ఆడకపోవచ్చు: హెజిల్‌వుడ్‌
australias main pacers playing all seven tests last time was probably a one off says hazlewood

ఆస్ట్రేలియా జట్టు పేస్‌ దళంలోని ముగ్గురు ప్రధాన బౌలర్లు బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలోని అన్ని టెస్టుల్లో పాల్గొనకపోవచ్చు అని పేసర్ జాష్ హెజిల్‌వుడ్ అభిప్రాయపడ్డాడు ఈ వ్యాఖ్యలు ఆయన Read more