Election of Srinivasa Rao as CPM AP Secretary

సీపీఎం ఏపీ కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక

అమరావతి: భారత కమ్యూనిస్టు మార్కిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభలలో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి. శ్రీనివాస్ రావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు 15 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు.

రాష్ట్ర కమిటీ సభ్యులు వీరే :

వి. శ్రీనివాసరావు
వై. వెంకటేశ్వరరావు
సిహెచ్ బాబురావు
కె. ప్రభాకరరెడ్డి
డి.రమాదేవి
బి. తులసీదాస్
వి. వెంకటేశ్వర్లు
కె. లోకనాధం
కిల్లో సురేంద్ర
కె. సుబ్బరావమ్మ
వి.రాంభూపాల్
వి. ఉమామహేశ్వరరావు
వి. కృష్ణయ్య
దడాల సుబ్బారావు
జె. జయరాం
కె. ధనలక్ష్మీ
ఎ.వి.నాగేశ్వరరావు
ఆండ్ర మాల్యాద్ధి
యం. సూర్యారావు
వై. అచ్యుతరావు
లక్ష్మణరావు
కె. హరికిషోర్
ప్రసాద్
కె. ఉమామహేశ్వరరావు
కె. శ్రీదేవి
యం.జగ్గునాయుడు
పి. అప్పలనర్స
బి. బలరాం
ఎ రవి
వై. నర్సింహారావు
డి.వి కృష్ణ
డి. కాశీనాథ్
జి. విజయ్ కుమార్
మూలం రమేష్
డి. గౌస్ దేశాయ్
పి. నిర్మల
టి. రమేష్ కుమార్
యం. భాస్కరయ్య – రాష్ట్ర కేంద్రం
ఎ. అశోక్ – రాష్ట్ర కేంద్రం
బి కిరణ్ (ఎఎస్ఆర్ రంపచోడవరం)
వి. సావిత్రి – అనంతపురం
కె. గంగునాయుడు – పార్వతీపురం మన్యం
బి. పద్మ – విశాఖపట్నం
జి. కోటేశ్వరరావు – అనకాపల్లి
జెఎన్ వి గోపాలన్ – పశ్చిమ గోదావరి జిల్లా
మొడియం నాగమణి – ఏలూరు
వై. నేతాజీ – గుంటూరు
ఎస్.కె మాబూ – ప్రకాశం
ఒ. నల్లప్ప- అనంతపురం
కో ఆప్షన్ (నెల్లూరు)

image

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వెంకటేశ్వరరావు, బాబురావు, ప్రభాకర్ రెడ్డి, రమాదేవి, తులసీదాస్, వెంకటేశ్వర్లు, లోకనాథం, సురేంద్ర, సుబ్బరావమ్మ, రాంభూపాల్, ఉమా మహేశ్వర్ రావు, బలరాం, మూలం రమేష్, ఏవీ నాగేశ్వరరావులను ఎంపిక చేశారు. వీరిలో ఏవీ నాగేశ్వరరావు, బి.బలరాంను కొత్తగా కార్యదర్శిగా వర్గంలోకి తీసుకున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించే పార్టీగా ఉన్న సీపీఎం.. తన ప్రజా సంఘాలతో మరింత ఉధృతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతోంది.

నూతన కార్యవర్గం :

వి. శ్రీనివాసరావు
వై. వెంకటేశ్వరరావు
సిహెచ్ బాబురావు
కె. ప్రభాకరరెడ్డి
డి.రమాదేవి
బి. తులసీదాస్
వి. వెంకటేశ్వర్లు
కె. లోకనాధం
కిల్లో సురేంద్ర
కె. సుబ్బరావమ్మ
వి.రాంభూపాల్
వి. ఉమామహేశ్వరరావు
బి. బలరాం
ఎ.వి.నాగేశ్వరరావు
మూలం రమేష్

Related Posts
ఒకే దేశం ఒకే ఎన్నిక: నేడు జెపిసి సమావేశం
ఒకే దేశం ఒకే ఎన్నిక: నేడు జెపిసి సమావేశం

"ఒకే దేశం ఒకే ఎన్నికల" పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) మొదటి సమావేశం బుధవారం పార్లమెంట్‌లో ప్రారంభమవుతుంది. ఈ సమావేశం రాజ్యాంగ (నూట ఇరవై తొమ్మిది Read more

ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం : బైక్ ర్యాలీని నిర్వహించిన అపోలో క్యాన్సర్ సెంటర్
Prostate Cancer Awareness P

హైదరాబాద్ : అపోలో క్యాన్సర్ సెంటర్ (ACC) హైదరాబాద్, ది బైకెర్నీ క్లబ్‌తో కలిసి, ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పురుషుల క్యాన్సర్ మాసం సందర్భంగా Read more

‘దబిది దిబిది’ వివాదంపై ఊర్వశి
'దబిది దిబిది' వివాదంపై ఊర్వశి

ప్రస్తుతం తన "దబిది దిబిది" పాటతో వార్తల్లో నిలిచిన నటి ఊర్వశి రౌతేలా, నందమూరి బాలకృష్ణతో కలిసి డ్యాన్స్ చేయడం తనకు కేవలం ఒక ప్రదర్శన మాత్రమే Read more

ఢిల్లీ సీఎం అబద్ధాలు చెబుతున్నారు: బిజెపి ఆరోపణ
ఢిల్లీ సీఎం అబద్ధాలు చెబుతున్నారు: బిజెపి ఆరోపణ

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించడానికి ఒక రోజు ముందు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కేంద్రం, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని తన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *