Howrah Amritsar Mail

ఇండియాలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా..?

భారతదేశంలోని అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా హౌరా-అమృత్సర్ రైలు వార్తల్లో నిలిచింది. ఇది 1910 కిలోమీటర్ల దూరాన్ని 37 గంటలు పడుతూ, 111 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రయాణం బెంగాల్, బిహార్, యూపీ, హరియాణా మరియు పంజాబ్ రాష్ట్రాల మీదుగా నడుస్తుంది.

రాత్రి 7:15 గంటలకు హౌరా స్టేషన్ నుండి బయలు దేరి, ఎల్లుండి ఉదయం 8:40 గంటలకు చేరుకుంటుంది. మొత్తం ప్రయాణం 37 గంటలు. ఈ రైలుకు టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు ఎక్కువగా ఆకర్షితమవుతున్నారు, అందువల్ల ఈ రైలుకు డిమాండ్ పెరిగింది. అలాగే చాలా స్టేషన్లలో ఆగడం వల్ల ప్రయాణీకులకు చేరువగా ఉండే అవకాశాలు పెరిగినట్లు రైల్వే చెపుతుంది.

Related Posts
గగన్ యాన్ కోసం సముద్రయానం పరీక్షలు
Sea trials for the Gaganyaan

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్ యాన్ ముందస్తు పరీక్షలు. పరిశోధనలు ముమ్మరం చేసింది. మరోసారి సముద్రంలో రికవరి పరిశోధనలు మొదలయ్యాయి. భారతీయ నావికాదళం, ఇస్రో సంయుక్తంగా Read more

కేజ్రీవాల్‌ కేసు..ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
11 1

న్యూఢిల్లీ: ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులిచ్చింది. ఎక్సైజ్‌ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో తనపై Read more

భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?
భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఆయన రాజీనామాకు దారితీయవచ్చు. లిబరల్ పార్టీలో ఒంటరిగా మారిన ట్రూడో, క్షీణిస్తున్న Read more

ఒక దేశం — ఒకే ఎన్నికల బిల్లు
onenationoneelection

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. బిల్లును ఆమోదించడానికి న్యాయ మంత్రి. బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతారు. బిల్లు Read more

One thought on “ఇండియాలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *