News Telugu: Navaratri: నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించరాని పండ్లు ఏవీ?

దుర్గానవరాత్రుల్లో Navaratri అమ్మవారికి సమర్పించకూడని పండ్లు ఇవే..! నవరాత్రి సమయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం పాటించడం, కఠిన దీక్షలు ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే సమయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. శాస్త్రప్రకారం, కొన్ని పండ్లను అమ్మవారికి సమర్పించడం అనుకూలం కాదని పండితులు చెబుతున్నారు. Kanakadurga Temple : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు News Telugu: Navaratri: నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించరాని పండ్లు ఏవీ? నవరాత్రి ఆరాధన ప్రత్యేకత … Continue reading News Telugu: Navaratri: నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించరాని పండ్లు ఏవీ?