Breaking News – Durgamma Temple : దుర్గగుడిలో ప్రొటోకాల్ దర్శన వేళల్లో మార్పు – ఈవో
దసరా (Dasara) ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, ఈవో శీనానాయక్ ప్రొటోకాల్ దర్శన వేళలను సవరించారు. ఇకపై ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు, సాయంత్రం 8 నుండి 9 గంటల వరకు మాత్రమే ప్రొటోకాల్ దర్శనాలు ఉంటాయని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ భక్తులకు ఎక్కువ సమయం లభించడంతో వారు స్వేచ్ఛగా అమ్మవారి దర్శనం … Continue reading Breaking News – Durgamma Temple : దుర్గగుడిలో ప్రొటోకాల్ దర్శన వేళల్లో మార్పు – ఈవో
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed